top of page

ఈరోజు హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • 4 days ago
  • 1 min read

ఈరోజు హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిసి ఎస్సీ

ree

వర్గీకరణ విషయంలో రిజర్వేషన్ పరంగా ఏ గ్రూపులో ఉన్న ఉద్యోగాలు మరియు పదోన్నతులు ఇతర గ్రూపులకు తరలించకుండా బ్యాక్ లాంగ్ పోస్టులుగా ఉంచాలని . అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లలో మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మన బేడ బుడగ జంగాలకు తగు న్యాయం చేయాలని. అదేవిధంగా అన్ని రంగాలలో వెనుకబడ్డ కులాలైన ఏ గ్రూపులో ఉన్న 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. అదేవిధంగా హైదరాబాదులో బేడ బుడగ జంగాల ఆత్మ గౌరవ భవనం నిర్మించి ఇవ్వాలని మంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కళ్లెం ముత్తు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై బేడ బుడగ జంగం. జై జై బేడ బుడగ జంగం.

Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page